Breaking News

నారాయణ పాఠశాల ఓ సి ఎల్ బి ఎన్ చింతలకుంట శాఖలో కృష్ణాష్టమి వేడుకలు

ఎల్.బి.నగర్,ఆగస్టు 14(తొలివార్త): నారాయణ పాఠశాల ఓ సి ఎల్ బి ఎన్ చింతలకుంట శాఖ నందు శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను విద్యార్థినీ,విద్యార్థులు ఎంతో శ్రద్ధాసక్తులతో,భక్తిప్రపత్తులతో జరుపుకున్నారు.విద్యార్థుల ఉత్సాహం,ఉపాధ్యాయినులు సృజనాత్మకతతో రూపొందించిన కృష్ణుని అలంకరణ...

ఎం. ఆర్ బేకర్స్ ఘనంగా ప్రారంభోత్సవం

ఎల్. బి నగర్ 14 జూన్ తొలివార్త ముఖ్య అతిథులుగా : హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి హయత్ నగర్ డివిజన్ పాత రోడ్ లో ఎంఆర్ బేకర్ స్...

ప్రొఫెసర్ జగమోహన్ సింగ్ తో సిద్దార్థ విద్యసంస్థల చైర్మన్ నాగయ్య

కొత్తపేట లోని స్పెక్ట్రం కళాశాలలో షహీద్ భగత్ సింగ్ మేనల్లుడు ప్రొఫెసర్ జగమోహన్ సింగ్ తో జరిగిన విద్యార్థుల సమావేశం లో సిద్దార్థ విద్యాసంస్థల చైర్మన్ నాగయ్య జగ్మోహన్ సింగ్ ను ఘనంగా సన్మానించారు....

విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: శంకర్‌పల్లి సిఐ శ్రీనివాస్ గౌడ్

శంకర్‌పల్లి: నవంబర్ 20: తొలివార్త : విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగాఉండాలని శంకర్‌పల్లి సిఐ శ్రీనివాస్ గౌడ్ కోరారు. బుధవారం మున్సిపల్ పరిధిలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల నివారణపై...

ముఖ్యమంత్రి ని కలిసిన తెలంగాణ రాష్ట్ర విద్య కమిషన్ మెంబెర్ డా. చారకొండ వెంకటేష్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదిన సందర్బంగా కలిసి పుష్ప గుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపిన డా. చారకొండ వెంకటేష్.. తెలంగాణ విద్య కమిషన్ మెంబెర్

కులగణనను వ్యతిరేకించే రాజకీయ పార్టీల భరతం పడతాం

చేసే ప్రభుత్వాలను చేయనీయండిమీకు చేతనైతే దేశవ్యాప్తంగా జనగణనలో కులగణను చేర్చి కులాల లెక్కలు తీయండి……. బీసీ కులగణనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిజెపి శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం...

సైబర్ అలర్ట్ – సమగ్ర కుటుంబ సర్వే పై మోసాలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సమగ్ర కుటుంబ సర్వే పై సైబర్ నేరగాళ్లు మోసాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఈ సర్వే ఆధారంగా పత్రాలు పంపాలని లేదా సమాచారాన్ని అందించాలని చెప్పి ప్రజలను మోసం చేయడానికి సైబర్ నేరగాళ్లు...

తప్పు చేసిన వారిపై ఆటం బాంబులు పేలుతాయి! – మంత్రి పొంగులేటి

మహబూబాబాద్, వరంగల్, నవంబర్ 8, 2024: రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు...

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు కొత్త ప్రణాళికలు: భారం పడకుండా పీపీపీ మోడల్‌పై సర్కార్ దృష్టి

హైదరాబాద్, నవంబర్ 8, 2024: మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టును ప్రైవేటు-పబ్లిక్ పార్టనర్‌షిప్ (పీపీపీ) మోడల్‌లో చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రైవేటు సంస్థలు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా...